తాజా వార్తలు
దారుణం.. కాళీదేవి పాత్రలో లీనమైన బాలుడు.. కత్తితో పిల్లవాడి గొంతు కోసేశాడు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. బుధవారం కాళీ దేవి పాత్ర పోషిస్తున్న బాలుడు.. రాక్షసుడి పాత్రలో ఉన్న 11 ఏళ్ల బాలుడి గొంతు కోశాడు.
By అంజి Published on 3 May 2024 10:39 AM GMT
అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్ మంజూరు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
By అంజి Published on 3 May 2024 10:08 AM GMT
LokSabha Polls: రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం రాయ్బరేలి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
By అంజి Published on 3 May 2024 9:39 AM GMT
Telangana: 'మహిళలకు ఏడాదికి రూ.1,00,000'.. కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫోస్టోను ప్రకటించింది.
By అంజి Published on 3 May 2024 9:30 AM GMT
Hyderabad: అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్తో హార్డ్వేర్ ఇంజినీర్ మృతి
జీహెచ్ఏంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చేయని తప్పుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
By అంజి Published on 3 May 2024 9:11 AM GMT
Telangana: 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే 'దోస్త్' (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 3 May 2024 8:46 AM GMT
పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తా: ముద్రగడ కూతురు
పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 8:30 AM GMT
హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని కుట్ర చేస్తున్నారు: హరీశ్రావు
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా హరీశ్రావు ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:45 AM GMT
లైఫ్లో ఇవన్నీ సహజమే.. పాండ్యా కెప్టెన్సీపై స్పందించిన రోహిత్
ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్...
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:50 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: గన్నవరంలో పాగా వేసేది ఎవరు?
గన్నవరం నియోజక వర్గంలో మరోసారి గెలవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతుండగా, వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 May 2024 6:30 AM GMT
పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వ వ్యవహారం దుర్మార్గం: షర్మి
కపడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:08 AM GMT
వైఎస్ భారతి రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 May 2024 5:16 AM GMT